News
చైర్మన్ ఘంటా చక్రపాణి ఆవేదన
పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి ఆవేదన లో అర్దం ఉంది.ఆయనను ఎక్కడకు వెళ్లినా ఉద్యోగాల గురించి అడుగుతున్నారట. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రత్యేకంగా తెలంగాణకు ఏర్పడినా ఎందుకు ఉద్యోగాలు రావడం లేదని నిరుద్యోగులు, రాజకీయ నేతలు విమర్శిస్తుంటారు.దీనిపై ఒక కార్యక్రమంలో చక్రపాణి మాట్లాడుతూ తమను అనవసరంగా బద్నామ్ చేస్తున్నారని , అది సరి కాదని అన్నారు.ఉద్యోగాలు ఇవ్వడం తన చేతిలో లేదని , ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే వాటిని అమలు చేయడమే తమ పని అని ఆయన అన్నారు. తాము జాబ్ ప్రొవైడర్స్ కామని, జాబ్ సెలక్టర్స్ మాత్రమేనని ఆయన వివరణ ఇచ్చారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








